AP CM YS Jagan: గవర్నర్తో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలక విషయాలపై చర్చ
AP CM YS Jagan: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం....