కోర్టు తీర్పులపై ఎవరైనా మాట్లాడవచ్చు కానీ జడ్జిలను టార్గెట్ చేయడం తగదన్న కొత్త సీజేఐ జస్టిస్ లలిత్
ఇటీవల కాలంలో కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన సందర్భాల్లో న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తీర్పులను విమర్శిస్తున్న సందర్భాల్లో కొందరు పరిధులు దాటడం వల్ల కోర్టు దిక్కార కేసులను ఎదుర్కొంటున్నారు....