అమరావతి: ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మళ్ళీ కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకొంటున్నది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణ్ పూర్, జూరాల, తుంగభద్ర, భీమా, శ్రీశైలం జలాశయాల గేట్లు ఎత్తి వరద...
మహబూబ్నగర్, జనవరి6: నీటి విడుదల విషయంలో రైతులకూ అధికారులకూ మధ్య ఘర్షణ తలెత్తడంతో జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం ఉద్రికత్త వాతవరణం చోటుచేసుకున్నది. రబీ పంట కోసంఎడమ కాలువకు అధికారులు నీరు విడుదల చేయడానికి...