అభయ… సిస్టర్ అభయ…. ఈ పేరు ఇప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు… 28 ఏళ్ల క్రితం మాత్రం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది…. కేరళలోని కొట్టాయం కు చెందిన సిస్టర్ అభయ మృతి...
**నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందని అలా చేసి రకరకాల మాటలు అని మీడియా పతాక శీర్షికల్లో ఎక్కిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్కుమార్ తీరు ఇప్పుడు...
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం తువ్వచిలుక రాయుడుపాలెంలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం...
ఏడాది వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం లో ఇద్దరు తహసిల్దార్లు భిన్నమైన పరిస్థితుల్లో మరణించారు.వీరిలో ఒకరు దారుణ హత్యకు గురైతే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే వీరిద్దరిపై ఉన్నది అవినీతి...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఇంగ్లీషు మాధ్యమం అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విద్యాబోధన అమలు చేసేందుకు...
చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన చీరాల టూటౌన్ సబిన్స్పెక్టర్ విజయకుమార్ పై ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లను కూడ జోడిస్తూ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ...
ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో చిత్ర విచిత్రమైన పిటిషన్లు దాఖలవుతున్నాయి.న్యాయవ్యవస్థ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న ఉద్దేశంతో టిడిపి నేతలు మరీ రెట్టించిన ఉత్సాహంతో రోజుకో పిటిషన్ వేసేస్తున్నారు. నిజానికి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన...
ఒక్క ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసింది. సమస్యలు తెలుసుకొని చికిత్స మొదలెట్టింది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనంతరం చాలా మంది నెటిజన్స్.. మీడియా.. రియానే ప్రధాన నింధితురాలు అని దాదాపుగా డిసైడయిపోయిన్ కథనాలు రాస్తున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా రియానే సుశాంత్ సింగ్...
టిడిపి అగ్ర నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ టార్గెట్ అని అర్ధమైపోయింది. ఆయన బెయిల్ మీద వచ్చినా కూడా విపక్షంలోనే ఉన్నారు. పైగా ఇదివరకులా పెద్ద నోరు చేసుకోలేరు. అలా కనుక చేసుకుంటే...
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసు బాధితుడు తన విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆయనకి నేరుగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భారత రాష్ట్రపతి తనకు...
గతంలో రోజా వ్యవహారంలో కోడెల సైతం… చట్టసభల నిర్ణయాల్లో జోక్యం తగదు.. ఏపీలో కొంత కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు బట్టాయి. కొన్నింటిని కొట్టివేసాయి. తాజాగా.....
మానవ సంబంధాలకు అర్థం మారిపోతోంది. అవసరానికి వాడుకోవడం వదిలేయడం కార్పొరేట్ స్టైల్ అంటూ ఇన్నాళ్లూ చెప్పుకుండూ పోతున్నాం. కానీ ఇప్పుడు మనుషుల్లోని కోరికలు కొత్త నిర్వచనాలిస్తున్నాయ్. వావి వరసుల్లేకుండా ఇష్టానుసారం దొంగచాటుగా...
ఆత్మహత్యగా ప్రచారం జరిగిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు మృతిపై ఆమె భర్తే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇదే సందర్భంగా...
భూ వివాదం నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఇన్ చార్జి నరేంద్ర వర్మ పై పోలీసు కేసు నమోదయ్యింది.ఆయన మాజీ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు....
పోలీస్ స్టేషన్లకు ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకోదగ్గ స్టేషన్ బెయిలు విధానాన్ని కేంద్ర న్యాయ శాఖ రద్దు చేసింది.ఈ బెయిల్ ఇచ్చే నెపంతో పోలీస్స్టేషన్లలో బాధితులను దోచుకుంటున్నారని, నేరస్తులకు వెసులుబాటులు లభిస్తున్నాయని ఆరోపణలు ఎప్పటినుంచో...
ఆ మఠంలోని ఆభరణాలకు కాళ్లొచ్చాయి.తిరుపతిలో ఉన్న అతి సంపన్నమైన హథీరాంజీ మఠం లో భారీగా బంగారం, వెండి వస్తువులు మిస్ అయ్యాయి. తాజాగా హథిరాంజీ మఠం కు చెందిన అకౌంటెంట్ గుర్రప్ప అనారోగ్యం...
పేరు మోసిన గ్యాంగ్ స్టర్స్ నయీం,వివేక్ దుబేల వంటి వారిని ఎన్కౌంటర్ చేయడం ద్వారా పోలీసులే నిజాలను సమాధి చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. వారు బతికి ఉంటే.. ఎవరికి ఎంత ఇచ్చింది? పోలీస్...
కోట్ల రూపాయల కుంభకోణాలను వెలికి తీసే పాత్రలలో నటించే ఒక పెద్ద హీరో తన ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే యువతి చేతిలో మోసపోయిన వైనం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ...
ప్రముఖ చైనా యాప్ టిక్ టాక్ సహా 59 యాప్ ల భారత ప్రభుత్వం కొరడా విదిలించిన సంగతి తెల్సిందే. ఈ యాప్ ల బ్యాన్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చైనా...
తెలంగాణ హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయింది. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలపై పలుమార్లు తన అసహనాన్ని ప్రదర్శించిన కోర్ట్ ప్రభుత్వం ఎంతకీ మాట వినకపోవడంతో...
భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయాలని టిక్ టాక్ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం న్యాయపోరాటానికి దిగనుంది. అయితే మొదట్లోనే ఈ సంస్థకు...
ఇందుమూలంగా సమస్త మిత్రమండలికి తెలియజేయడమేమనగా మీరు ఏలిన వారి అనుమతి తీసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. మీరు ఏం తింటున్నారో..ఏం కొంటున్నారో..ఏం కట్టుకుంటున్నారో..ఇంట్లో ఏం పెట్టుకుంటున్నారో..ఇలా అనేకానేక విషయాలలో మీరు ప్రభువుల అంగీకార పత్రాన్ని...