అఖిలపక్ష సమావేశానికి వైసిపి గైర్హజరు
విజయవాడ, జనవరి 29: విజయవాడలోని హోటల్ ఐలాపురంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ప్రారంభం అయ్యింది. విభజన అనంతరం ఆంధ్రరాష్ట్రానికి జరిగిన నష్టం, సాఫల్య వైఫల్యాలపై సమావేశంలో...