సిజెఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....