భారత 49వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప...
ఇటీవల కాలంలో కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన సందర్భాల్లో న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తీర్పులను విమర్శిస్తున్న సందర్భాల్లో కొందరు పరిధులు దాటడం వల్ల కోర్టు దిక్కార కేసులను ఎదుర్కొంటున్నారు....
భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఎన్ వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజే ఎంపిక ప్రక్రియ ప్రారంభం...