విశ్రాంత న్యాయమూర్తితో కుట్ర కేసు విచారణ
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కుట్రకోణాన్ని విచారణ జరిపించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకె పట్నాయక్ను సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం...