సాక్షి గణపతి విశిష్టత మీకు తెలుసా !
శ్రీశైలం.. ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండది. దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండు ఉన్న పరమపవిత్ర క్షేత్రం ఇదిజ. అయితే ఇక్కడ శివపార్వతులను మల్లికార్జున, భ్రమరాంబలుగా ఆరాధిస్తారు. అయితే ఈస్వామి దర్శనానికి వస్తే తప్పక ముందు స్వామి పుత్రుడు గణపతిని దర్శించుకోవాలి. ఆయన సాక్ష్యం తప్పనిసరి....