బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు.. కేంద్ర మంత్రి గడ్కరీకి ఉద్వాసన..తెలంగాణ నుండి కే లక్ష్మణ్ కు చోటు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 11 మందితో కొత్త కమిటీని ప్రకటించింది. పాత వారిలో కొందరిని బోర్డు నుండి ఉద్వాసన పలికి మరి కొందరికి స్థానం కల్పించింది....