NewsOrbit

Tag : ka paul

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul: వామ్మో కే ఏ పాల్ పోటీ చేయబోయే నియోజికవర్గం ఇదే .. నమ్మలేని న్యూస్ !

somaraju sharma
KA Paul:  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను అందరూ కమెడియన్ గా చూస్తున్నారు. ఆయన చేసే చేష్టలు, మాట్లాడే మాటలు అంతే ఉంటున్నాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రజలకు...
తెలంగాణ‌ రాజ‌కీయాలు సినిమా

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోయిన కేఏ పాల్ పై సెటైర్ లు వేసిన రామ్ గోపాల్ వర్మ..!!

sekhar
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 11,666 మెజార్టీతో గెలవడం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో బీజేపీ ప్రారంభంలో మంచి పోటీ ఇచ్చింది. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అటువంటివి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul: తన చేష్టలతో మునుగోడు ఓటర్లను అబ్బురపరుస్తున్న ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్.. మాస్ డ్యాన్స్ వీడియో వైరల్

somaraju sharma
KA Paul:  మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన దైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా బరిలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు ప్రజలకు హస్యాన్ని పండిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆర్ఒకు నా శాపం తగిలిందంటూ వ్యాఖ్యలు

somaraju sharma
Munugode Bypoll:  కేఏ పాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలకు, వివిధ దేశాల్లోని ప్రముఖులతోనూ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఓ పదిహేనేళ్ల క్రితం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll 2022: కేఏ పాల్ కు మరో షాక్ .. ప్రజాశాంతి పార్టీ అధినేత నామినేషన్ తిరస్కరణ ..కానీ బరిలో..

somaraju sharma
Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు మరో షాక్ తగిలింది. మునుగోడు ప్రజాశాంతి అభ్యర్ధిగా ప్రజ-ా గాయకుడు గద్దర్ పోటీ చేస్తారని తొలుత కేఏ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రజా గాయకుడు గద్దర్ .. ఏ పార్టీ నుండో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

somaraju sharma
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ రోజు ప్రకటించారు. అయితే గద్దర్ ఏ పాార్టీ నుండి పోటీ చేయనున్నారు అనేది తెలిస్తే ఎవరైనా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ సర్కార్ పీస్ ర్యాలీకి అనుమతించలేదని కేఏ పాల్ కీలక నిర్ణయం.. ఆమరణ దీక్ష

somaraju sharma
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2న నిర్వహించతలపెట్టిన పీస్ ర్యాలీకి కేసిఆర్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఆయన అమరణ దీక్షకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కాకినాడలో కేఏ పాల్‌ కు పరాభవం .. కాన్వాయ్ లోని రెండు కార్లు స్వాధీనం చేసుకున్న అనుచరుడు

somaraju sharma
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కాకినాడలో పరాభవం జరిగింది. ఇంతకు ముందు ఆయనకు అనుచరుడుగా ఉన్న సిపీఎంసీ విద్యాసంస్థకు చెందిన రత్నాకర్ యే పాల్ కు షాక్ ఇచ్చారు. కేఏ పాల్...
రాజ‌కీయాలు

KCR KA Paul: ఈ సారి ఎమ్మెల్యేగా కూడా కేసిఆర్ గెలవడు అంటూ కేఏ పాల్ సీరియస్ కామెంట్స్..!!

sekhar
KCR KA Paul: “ప్రజాశాంతి” పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రైతు సమస్యల పట్ల ఇంకా అనేక విషయాల...
రాజ‌కీయాలు

KA Paul: సోనియాగాంధీపై కెఏ పాల్ సీరియస్ కామెంట్స్..!!

sekhar
KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కెఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా తెలంగాణ తల్లి కాదని దేశద్రోహి అని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఒక్క...
రాజ‌కీయాలు

KA Paul: రాహుల్ హామీ లపై కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!!

sekhar
KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో… ఇప్పటికే...
రాజ‌కీయాలు

KA Paul: మళ్లీ సిరిసిల్లకి వెళ్తా… పాదయాత్ర చేస్తానంటున్న కేఏ పాల్..!!

sekhar
KA Paul: సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ పై మొన్న దాడి జరగడం తెలిసిందే. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద...
రాజ‌కీయాలు

KA Paul: పోలీసుల సమక్షంలో కేఏ పాల్ చెంప చెళ్లుమనిపించిన ఓ వ్యక్తి.!!

sekhar
KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళుతున్న సమయంలో సిద్దిపేట...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul : కేఏ పాల్ హ‌ర్ట‌య్యారు… స్టీల్ ప్లాంట్ విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar
KA Paul : కేఏ పాల్ …. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు . త‌న‌దైన శైలి నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచే విభిన్న రాజ‌కీయ వేత్త‌. ఒకింత గ్యాప్‌ త‌ర్వాత కేఏ పాల్ తిరిగి మ‌ళ్లీ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel Plant బ్రేకింగ్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కే ఏ పాల్ సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నట్టు ముందు తేలిపోతుంది. మరోపక్క విశాఖ లో ఉన్న కార్మిక సంఘాలు మరియు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul : కేఏ పాల్ ను క‌ల‌వ‌రిస్తున్న తెలుగు ప్ర‌జ‌లు… భ‌లే వాడివి బాసు!

sridhar
KA Paul : కేఏ పాల్ …. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది విభిన్న‌మైన శైలి. నిర్మొహ‌మాటంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పే అతికొద్దిమంది నేత‌ల్లో కేఏ పాల్ ఒక‌రు. అలాంటి కేఏ...
న్యూస్ రాజ‌కీయాలు

Ka Paul : షర్మిల పార్టీపై కీలక కామెంట్లు చేసిన కేఏ పాల్..!!

sekhar
Ka Paul : ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ షర్మిల కొత్త పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుండో దేశంలో ఎన్నికల సమయంలో తాను చెబుతున్న అన్ని విషయాలు నెరవేరుతున్నయి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్..!!

sekhar
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తిరుపతి ఉప ఎన్నికల గురించి కొన్ని కామెంట్లు చేశారు. 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అమెరికాలో ఉన్న ఆయన ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అంటున్న ఆ పార్టీ అధినేత..!!

sekhar
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ అధినేత జగన్ పై అదేవిధంగా మతాల పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కె ఏ పాల్ గారికి కోపం వచ్చింది..! ఎవరిపై అంటే..?

somaraju sharma
వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ మరో సారి ఫైర్ అయ్యారు. కొద్ది రోజులుగా సొంత పార్టీపైనా, నాయకులపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
న్యూస్

కేఏ పాల్ ని రీప్లేస్ చేసిన నేత ఎవరు!

Yandamuri
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల అదృష్టం ఏమంటే సీరియ‌స్ రాజ‌కీయాల‌తో బుర్ర వేడెక్కిన స‌మ‌యంలో లోకేశ్‌, కేఏ పాల్ ఎంట‌రై కామెడీ పండిస్తూ జ‌నాల్ని కూల్ చేసేవాళ్లు.లోకేశ్ స్థానాన్ని కేఏ పాల్ భ‌ర్తీ చేస్తే…తాజాగా పాల్ స్థానాన్ని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రాజు గారిపై వేటుకు మరో కారణం ఉందట.. !అది ఏమిటంటే..?

somaraju sharma
వైసీపీ రెబల్ ఎంపి రఘు రామకృష్ణం రాజు వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాన్ని, అధికార వైకాపా నేతలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై  విమర్శలు చేసిన కారణంగానే ఆయనను పార్టీ నుండి,...
న్యూస్

చైనా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కెఏ పాల్..!!

sekhar
కరోనా వైరస్ ప్రపంచంలో వ్యాప్తి చెందిన నాటినుండి ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ చైనా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చైనా ని అంతర్జాతీయ స్థాయి కోర్టు మెట్లు ఎక్కించాలని అప్పట్లో...
సినిమా

పరువు నష్టం దావా వేస్తానంటున్న ఆర్జీవీ

Siva Prasad
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని దర్శకుడు ఆర్జీవీ వాపోయారు. తమ చిత్రం విడుదల కాకుండా రెండు వారాలు ఆలస్యం చేశారని.. దీనివల్ల తమ చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున నష్టపోయిందని ఆయన...
టాప్ స్టోరీస్

ఫొటో తెచ్చిన తంటా.. వర్మపై కేసు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై  కేసు నమోదయింది. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే ఏ పాల్‌ కోడలు జ్యోతి.. వర్మపై ఫిర్యాదు చేసింది. ‘అమ్మ రాజ్యంలో...
న్యూస్

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై హైకోర్టులో పాల్ పిటిషన్

somaraju sharma
అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్...
న్యూస్

పాల్‌పై కేసు నమోదు

somaraju sharma
అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కమెడియన్‌గా మంచి పాత్ర పోషించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్‌పై తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేసు నమోదు అయ్యింది. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా పాల్‌పై...
రాజ‌కీయాలు

పాల్ నవ్వుల్ పువ్వుల్

somaraju sharma
అమరావతి: వన్స్ అపాన్ ఎ టైమ్ కెఎ పాల్ అనే గొప్ప శాంతిదూత ఉండేవాడు. ఆయన ప్రపంచ దేశాల్లోని రాజకీయ దిగ్గజాలందరితో భుజంభుజం రాసుకు తిరిగాడు. ప్రపంచ రాజకీయాలను శాసించాడు. యుద్ధాలు నివారించాడు. నియంతలతో...
టాప్ స్టోరీస్

‘ఈసి చుట్టూ రాజకీయం’

sarath
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల...
రాజ‌కీయాలు

‘నరసాపురంలో రీపోలింగ్ నిర్వహించాలి’

somaraju sharma
అమరావతి: ఇవిఎంల పనితీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవిఎంలలో రష్యన్‌ చిప్స్‌ అమర్చారని  పాల్ ఆరోపించారు. ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగాయని పాల్ పేర్కొన్నారు.  ఓటర్లు తమ...
న్యూస్

‘ఎన్నికలు వాయిదా వేయాలి’

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తమ పార్టీ తరుపున 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ...
రాజ‌కీయాలు

వాళ్లు ఎక్కే ‘హెలికాఫ్టర్’కే ఓటెయ్యండి

somaraju sharma
విజయవాడ, మార్చి 23: చంద్రబాబు, జగన్, పవన్ పార్టీలకు   ఓటు వేయవద్దు, వారు ముగ్గురు ఎక్కి తిరిగే హెలికాఫ్టర్‌కే ప్రజలు ఓటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ అన్నారు. పార్టీ కార్యాలయంలో...