ఒకానొక సమయంలో అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన జెసి బ్రదర్స్ పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరూ, విభజన జరిగిన తర్వాత టిడిపి కండువా కప్పుకోవడం...
(కడప నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రెండు నెలల క్రిందట దర్యాప్తు చేపట్టిన సీబీఐ విచారణలో ముందడుగులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో రీతిలో బలపడాలని చూస్తున్నా బిజెపి పార్టీ ఇతర పార్టీ నేతలను ఆహ్వానించి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి కి ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేని నేపథ్యంలో ఇతర...
సాక్షాత్తు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వంద కోట్లకు పైగా నొక్కేయాలని చూసిన వైసిపి చోటా నేత గుట్టు రట్టయ్యింది .ఆఖరి నిమిషంలో సీఎం పేషీ అధికారులు అప్రమత్తం కావడంతో ఈ డబ్బు ఆ...
గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ఆ పార్టీ అధినేత చేపట్టారు. ముందుగా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలు పై దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఒకప్పుడు...
ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొని అభివృద్ధి- సంక్షేమ పథకాల ఎజెండాతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు చేసిన...
వైయస్ కుటుంబాన్ని మొదటి నుండి ఆదరిస్తున్న జిల్లాగా కడప జిల్లాకు ఏపీ రాజకీయాల్లో మొదటినుండి పేరు ఉంది. వైయస్ చనిపోయిన తర్వాత జగన్ ని ఎక్కువ ఆదరించిన జిల్లాగా…. ఎలాంటి ఎన్నికలు అయినా సరే...
2019 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అధికార పక్షం, ప్రతిపక్షం విపరీతంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు...
అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు రైతుల ఉద్యమం విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష షాకింగ్ కామెంట్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను...
సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ అడ్డా పులివెందులలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతం అని పెద్దలు అన్నారు. ఇప్పుడు ఇదే అనుమానం పెళ్లి అయ్యి మూడు నెలలు అయినా….. వధువును కడతేర్చింది....
2019 ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన సమయంలో వైయస్ జగన్ కాకినాడ లో ఫస్ట్ మీటింగ్ పెట్టిన తరువాత తెల్లారే బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అప్పట్లో అధికారంలో...
2014 ఎన్నికలలో వైసిపి పార్టీ తరుపున గెలిచి ఆ తర్వాత టీడీపీ పార్టీ లోకి వెళ్ళిన కడప నేత ఆదినారాయణ రెడ్డి కి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వటం తెలిసిందే. తర్వాత జరిగిన 2019...
ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. పాలనా విషయంలో భేషుగ్గా రాణిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు విరుచుకుపడదామా అని రెడీగా ఉన్న ప్రతిపక్షాలకు తాగుబోతుల రూపంలో ఒక మంచి...
ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ సర్కార్ కి ఒక వింత సమస్య వచ్చింది. రాష్ట్రంలో అవగాహన లోపం వల్ల మరియు మద్యానికి బానిసైన వ్యక్తులు శానిటైజర్ తాగి మరణిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోని రెండు వేర్వేరు...
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కడప సిబిఐ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణకు వివేకానంద రెడ్డి కూతురు సునీత రెండోసారి హాజరయ్యింది. కేసులో ప్రతి అనుమానితుడిని...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముమ్మరం చేసింది. అందులో కీలకంగా ఉన్న అనుమతులు జాబితాను సిద్ధం చేసుకుంది. ఒక 15 మందిని అనుమానితులుగా చేర్చి దశల...
జగన్ మంత్రులు అందరిలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి మైనస్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపకు ఇంచార్జిమంత్రిగా కూడా ఉన్న ఆదిమూలపు సురేష్ కి సొంత నియోజకవర్గంలోనే తీవ్ర...
సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే ముందు అందరికీ ప్రాణ భయం పట్టుకుంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు కరోనా వైరస్ సోకినా కూడా తన ప్రాణాల కన్నా ఆస్పత్రిలో అయ్యే ఖర్చు...
నేడు సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో దాదాపు ఇరవై రెండు అంశాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే...
రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుంటూ అతని తనయుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 7, 8 తేదీ ల్లో వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు....
ఒక పక్క రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగించాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ముందుకు సాగుతుండగా అయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారుట. ఇసుక...
రాత్రి భార్య భర్త గొడవ పడ్డారు. భర్త అలిగి ఆరుబయట పడుకున్నాడు. ఉదయానికి విగత జీవుడయ్యడు. ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే విషయాలు పోలీస్ దర్యాప్తులో తెలవలసి ఉంది. ఈ...
కడప : దేశంలో మొట్టమొదటి సారిగా కడప కేంద్ర కారాగారంలో నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్కు నేడు హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు....
కడప: అక్రమ కేసులు బనాయిస్తే పోరాటానికి వెనుకాడే ప్రసక్తే లేదనీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెడితే ప్రతిఘటిస్తామన్నారు. పోలీసులపై తిరగబడేందుకు కూడా వెనకడుగు...
కడప: కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పది మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసుల రెడ్డి నివాసం అయన వ్యాపారాలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేసింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప విమానాశ్రయంలో ట్రూ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. కడప నుండి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న ట్రూజెట్ విమానం.. టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డు తగలడంతో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంను సమర్థిస్తూ శనివారం కడప నగరంలో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్...
కడప: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. నగరంలోని ప్రెస్ క్లబ్లో కడప అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు రాష్ట్ర రాజధానిగా అమరావతి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. సోమవారం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్...
కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
కడప: దేశంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్లో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా మంగళవారం చంద్రబాబుతో కలిసి కడపలో ఎన్నికల ప్రచారంలో...
వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి దారుణ హత్య సంచలనం సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇది జరగడం మరింతగా చర్చకూ, ఒక రకమైన భయాందోళనలకూ దారి తీసింది. అధికారపక్షం...
కడప, జనవరి 11: నాలుగు నెలలు ఒపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా అని వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. పాదయాత్ర అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని శుక్రవారం కడప...
కడప, జనవరి 7: ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోమవారం వేకువజామున కడప జిల్లాలోని చుండుపల్లి, కన్నెపల్లె ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దానితో పోలీసులపై స్మగ్లర్లు, వారి వెంట ఉన్న...
కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గురువారం తన దీక్ష విరమించనున్నట్లు ఆయన తెలిపారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి...