Pawan Kalyan: దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు...