మూడవ రోజు అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల మూడవ రోజు సోమవారం కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం పదేపదే...