రాష్ట్ర విభజన అనంతరం ఏపికి పదికి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో ఏపికి పది జాతీయ సంస్థలు వచ్చాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జేఏన్టీయూ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...