టాప్ స్టోరీస్రైతు భరోసాకు శ్రీకారంsharma somarajuOctober 15, 2019October 15, 2019 by sharma somarajuOctober 15, 2019October 15, 2019నెల్లూరు: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...