అయ్యప్పను దర్శించింది ఇద్దరు కాదు 51మంది
ఢిల్లీ, జనవరి 18: శబరిమల అయ్యప్పను ఇద్దరు కాదు…51మంది మహిళలు దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం నివేదిక అందజేసింది. తొలి సారి అయ్యప్పను దర్శించుకుని రికార్డు...