వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రైల్వే అధికారులు సీరియస్ .. 15వ తేదీనే సికింద్రాబాద్ – విశాఖ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...