విజయవంతమైన చిత్రాలతోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తోన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అంటే వెంటనే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఈమె ‘పంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న...
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ త్వరలోనే నిర్మాతగా మారుతున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించారు. “జనవరిలో నా కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం కానుంది. నా దగ్గరకు వచ్చే ప్రతి కథలో నేను నటించకపోవచ్చు...