అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత...
విజయవాడ: కాపుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్గా నియమితులైన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని...
అమరావతి: కాపు కార్పోరేషన్ చైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో రాజా రెండేళ్లపాటు కొనసాగనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన సీనియర్...
నర్సాపురం, మార్చి 21: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. నర్సాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించిన సుబ్బారాయుడికి...