జగన్ వైఖరి ఏ ఒక్కరికీ అంతు పట్టదు..! ఎవరిని.., ఎప్పుడు, ఎందుకు.. కలుస్తారు..? పార్టీలో చేర్చుకుంటారు..? అనేది ఆయనకు మాత్రమే తెలుసు. పార్టీలో చేరిపోయాం అని చెలరేగిపోదాం అంటే అటూ ఇటు కాకుండా పోతుంది....
ఎవరేమనుకున్నా.. ఎంత చెప్పినా విశాఖపట్నం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయకుంటే ఆ సీటు టీడీపీనే గెలిచేది. విశాఖ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ...
వంశీకి మాట నెగ్గడం లేదు. కరణంకి పెత్తనం రావడం లేదు. గిరికి పట్టు దొరకడం లేదు. శిద్దాకు కనీసం గౌరవం అందడం లేదు. అవినాష్ కి అపాయింట్మెంట్ చిక్కడం లేదు. వీళ్ళందరూ టీడీపీలో రాజుల్లాగా...
అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని బాగా తెలిసిన వారు బుజ్జి అంటారు. ఇప్పుడు ఆయనను వాడు మగాడ్రా బుజ్జి అని కీర్తిస్తున్నారు. అధికార వైసీపీలో చేరాలని ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ...
ఒక సామాజిక వర్గాన్ని జగన్ అణిచి పెడుతున్నారన్న అపవాదును పోగొట్టుకోడానికి వారికి త్వరలోనే ఆయన ‘కమ్మ’టి కబురు వినిపించబోతున్నారట. బంతికి మరీ ఎక్కువగా గాలి ఊదితే అది పేరు పోయే ప్రమాదం ఉందని గ్రహించిన...
రాజకీయాల్లో అధికారం, ప్రతిపక్షం సాధారణమే. అయితే మారుతున్న కాలక్రమేణా ప్రతిపక్షంలో ఉండటానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇష్టపడటం లేదు. ఏమ్మెల్యేలుగా గెలిచిన తరువాత అధికార పక్షంలో ఎప్పుడు దూకేద్దామా, తమ తప్పులను ఎంత...
ప్రత్యేక పరిస్థితుల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ లోకి తీసుకోగా వారిలో ఇద్దరి పట్ల పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ హ్యాపీగా లేరని సమాచారం. వైసీపీ కి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ...
వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీ ల్లో అధినేతలుగా ఉన్న కేసీఆర్, చంద్రబాబు, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి నాయకులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం...
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతమవుతోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే....
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీన పడింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. బలహీనం అనేది నాయకత్వంలో, నాయకుల్లో తప్పితే కార్యకర్తలపరంగా మాత్రం కాదు. ఆ పార్టీకి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ, బూత్ స్థాయిలో...
“మర్రి”కి సీటు ఉత్తుత్తి ప్రచారమేనా..! ఆ రెండు స్థానాల్లో ఒకరికే అవకాశం..కాపు నేతకు ఛాన్స్..! ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశావాహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నాలుగు...
కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ పోలింగ్ ముగియగా మరొక 15 నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే వైసిపి విజయం ముందే ఖరారు అయిపోగా చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వర్ల రామయ్య ను రాజ్యసభ సీటు...
మొన్న శిద్దా హనుమంతరావు…, సూర్యప్రకాసరావులు… నిన్న కరణం బలరాం…, నేను శిద్దా రాఘవరావులు… వీళ్ళందరూ ప్రకాశం జిల్లా నాయకులు, వైసీపీకి ఆకర్షితులై జగన్ వెంట చేరుతున్నారు అనేది బయటకు తెలిసిన సత్యం. ఈ సత్యం...
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదట..! ఏమో నిజమే కావచ్చు…!! ఏడాదిలో జగన్ పరిపాలన అద్భుతంగా ఉందట..! ఏమో ఇది నిజమే కావచ్చు…!! టీడీపీలోని మరో పది ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుకోవచ్చట..! ఏమో...
టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి...
సరిగ్గా ‘మహానాడు’ కి ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని వణికించిన న్యూస్ ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు రాగా...
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కండువా మార్చేస్తే పెత్తనం వచ్చేస్తుందా…! స్థానిక బలం, బలగం అవసరం లేదా…? పార్టీ మారితే అధికారం సొంతమవుతుందా..? శ్రేణులు పూర్తిగా కలుపుకోవాల్సిన అవసరం లేదా…? కరణం టీడీపీలో చేరారు, సరే....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చంద్రబాబు సమకాలీకుడు…! ప్రకాశం జిల్లాలో టీడీపీకి వెన్నుదన్ను…! ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేత…! ఈ లక్షణాలున్న కరణం బలరాం పార్టీ మారారు. అంటే సాంకేతికంగా కాదు లెండి, నైతికంగా మారిపోయినట్టే....
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి నిండా నూరు రోజులు కాలేదు కానీ టిడిపి నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. వరుసగా ఆ పార్టీ నేతలపై కేసుల మీద కేసులు నమోదు అవుతుండటంతో అరెస్టుల నుండి...
అమరావతి: చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో కరణం బలరాం ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనీ...