ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ప్రహ్లాద్ మోడీ, ఇతర కుటుంబ సభ్యులు ఎస్ యూవీ వాహనంలో బండిపూర వెళుతుండగా మైసూర్ కు 13...
మహారాష్ట్ర – కర్ణాటక మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ శిండే, బసవరాజు బొమ్మై లు ఇటీవల...
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన గాలి జనార్థన్...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా...
Breaking: కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో పది మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. హస్సాన్...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టన భారత్ జోడో యాత్ర ఏపిలోకి ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర ఇవేళ కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం నుండి ప్రారంభమై ఏపిలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టింది. సత్యసాయి...
Breaking: కర్ణాటక హిజాబ్ వివాదంలో సుప్రీం కోర్టులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర గురువారం 29వ రోజుకు చేరుకుంది. తన కుమారుడు రాహుల్ గాంధీ చేస్తున్న...
విజయ దశమి రోజు పర్వదినం రోజున కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటక (బెంగళూరు) లోని బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియా ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన వీడియోను...
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజయ దశమిని పురస్కరించుకుని మరి కొద్ది కాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆనందోత్సాహాల్లో...
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతొన్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైసూర్ లో పాదయాత్ర చేస్తున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ప్రఖ్యాత...
తెలుగు, తమిళ సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న.. రాజకీయ ప్రవేశం చేయనున్నారా.. ? కన్నడ నాట తన అదృష్టం పరీక్షించుకోనున్నారా..? అంటే అవుననే సమాధనం ఇస్తున్నారు ఓ జోతిష్య...
మైనర్ బాలికల ను లైంగికంగా వేధించారన్న అభియోగంపై అరెస్టైన కర్ణాటకలోని ప్రముఖ లింగాయత్ మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును విచారించేందుకు గానూ నాలుగు రోజుల కస్టడీకి స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. చిత్రదుర్గలోని...
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీ వాద్రాకు దక్షిణాది రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి నియమించాలని పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పార్టీ...
కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో కారును లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురమిత్కల్ మండలం...
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలైయ్యారు. ఈ ఉదయం చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కర్ణాటకకు చెందిన పోలీసులు మృతి చెందగా, కర్ణాటక రాష్ట్రం...
BJP Politics: బీజేపీ రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడు బీజేపీ ఉత్తరాది వాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కానీ ఈ సారి ఆశ్చర్యకరంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన...
Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 75 నగరాలలో నేడు యోగా వేడుకలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని మైసూర్ లో యోగా కార్యక్రమంలో ప్రధాన...
Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటుడు సిద్ధార్ద్ కపూర్ బెయిల్ పై విడుదల అయ్యారు. సిద్ధార్ధతో పాటు అరెస్టు అయిన మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు....
Siddhanth Kapoor: బాలివుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్ధ కపూర్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ...
Breaking: కర్ణాటకల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న టూరిస్ట్ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్...
YCP MLA Thippeswamy: సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని కోలారు జిల్లా మళబాగిలు వద్ద ఎమ్మెల్యే కారును ఓ మినీ ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం...
AAP: 2012లో ఆమ్ ఆద్మీ పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. అప్పట్లో దేశంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో .. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్షకు దిగిన సమయంలో కేజ్రీవాల్ పాల్గొని...
Bomb Threat Email To Schools: కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దుండగుల ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయా పాఠశాలల యాజమాన్యం...
RRR: కర్ణాటక రాష్ట్రంలో “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు....
RRR: “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక కర్ణాటకలో జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్క సారిగా ఒక...
Breaking: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదం సుప్రీం కోర్టు చెంతకు చేరిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై ముందస్తు విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హోలీ పండుగ తరువాత విచారణ తేదీ...
Hijab Controversy: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. ఇటీవల విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను...
Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో నడుస్తొన్న హిజాబ్ వివాదం ఏపికి పాకింది. విజయవాడలోని ఒ కళాశాలలో హిజాబ్ వివాదం తలెత్తడం చర్చనీయాంశమైంది. విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ ధరించి వచ్చిన ఇద్దరు బీఎస్సీ ఫైనల్ ఇయర్...
Omicron: తీవ్ర కలకలాన్ని రేపుతున్న ఒమైక్రాన్ (కోవిడ్ 19 వైరస్ కొత్త వేరియంట్) భారత్లోకి వచ్చేసింది. కర్ణాటక లో ఇద్దరికి ఇది సోకింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృవీకరించింది. వేగంగా వ్యాప్తి...
కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం. ఈ రెండు సంఘటనల మధ్య జరిగేదే జీవితం. అటువంటి జీవితం కోసం మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం. కొంత మందైతే పక్క వాళ్లకు కూడా...
Prakash Raj: సౌత్ ఇండియా లో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తిరుగులేని యాక్టింగ్ తో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. సినిమా లో ఎటువంటి క్యారెక్టర్ అయినా...
BJP: పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నప్పటికీ దానిలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీకి జంప్ అవ్వడం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో...
Newspaper Bag: కర్ణాటకకు చెందిన ధనుంజయ్ హెగ్డే అనే ఒక మెకానికల్ ఇంజనీరు న్యూస్ పేపర్ ను సరికొత్త అల్లికలతో కుట్టి దానిలో మొక్కజొన్న పొడి కలిపి ఇతర వ్యర్థ పదార్థాలతో ఒక సంచిని...
Congress: ఎప్పుడైతే 2014 బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ పేరు తెరపైకి వచ్చింది అప్పటినుండి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. సరిగ్గా 2014 సార్వత్రిక ఎన్నికల టైంలో.. మోడీ తనదైన శైలిలో… దేశవ్యాప్తంగా...
CM: కర్ణాటక రాష్ట్ర కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఇదే ఒరవడిలో పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి తనయులు కూడా తండ్రి బాటలోనే సీఎం అయ్యారు. మన...
Yadiyurappa: పొరుగు రాష్ట్రాల రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కర్ణాటక సీఎం బీఎస్ యడియురప్ప ఉదంతం ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసేయడం, కొత్త సీఎం ఎంపికపై భారతీయ...
BJP: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సీఎంను మార్చాలని గత కొన్నిరోజులుగా కర్ణాటక బీజేపీలోని యడ్యూరప్ప వ్యతిరేక వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో పాటు ఆయన...
Bharatha Sindhuri: ఇప్పటివరకు క్రీడాకారులు,సినీ నటులు,రాజకీయ నాయకుల వంటివారిపైనే బయోపిక్ లువచ్చాయి.తొలిసారిగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద కూడా బయోపిక్ రూపుదిద్దుకోనుంది.ఆ మహిళా ఐఏఎస్ అధికారి తెలుగమ్మాయి కావడం ఇక్కడ విశేషం.వివరాల్లోకి వెళితే...
Video Viral: సాధారణంగా ప్రజలు విష సర్పాలను చూస్తే భయపడిపోతారు. అవి కనబడితే భయంతో ఆమడదూరం పరుగు పెడతారు. నాగు పాము అయితే పగబడుతుందన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. అటువంటిది ఓ యువకుడు తనను...
Bring Back Rohini: కర్నాటకలో ఐఏఎస్ అధికారిగా ఉన్న మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి ఆకస్మిక బదిలీని ఆపాలంటూ ఆన్లైన్ ఉద్యమం ఆరంభమైంది. ఛేంజ్ ఆర్గ్ అనే సంస్థ బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి...
IAS: ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల పరస్పర విమర్శలతో ఇరుకున పడ్డ కర్నాటకలోని ఎడియూరప్ప ప్రభుత్వం ఆ ఇద్దరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది.మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ,మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్...
Hanuman Birth Place Debate: ఆంజనేయ స్వామి జన్మస్థలం వివాదంపై టీటీడీ, హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మధ్య పంచాయతీ తేలలేదు. తిరుపతి విద్యాపీఠంలో గురువారం ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చ అసంపూర్తిగా...
Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలలోని అంజనేయాద్రి అని ఇటీవల శ్రీరామనవమి నాడు టీటీడీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమంతుడి జన్మస్థలంపై చాలా కాలం క్రితమే ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన...
Lock down: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వలే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కట్టడికి కర్ఫ్యూ , లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో...
Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ Chiranjeevi Oxygen Banks ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి 23 ఏళ్లుగా నిర్విరామంగా బ్లడ్, ఐ డొనేషన్ కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు చిరంజీవి. మెగా ఫ్యాన్స్...
Upendra: ఉపేంద్ర Upendra కు కన్నడలో మంచి ఇమేజ్ ఉంది. అక్కడ ఆయన స్టార్ హీరో. సినిమాలతోపాటు ఆయనకు రాజకీయాల్లోకి వెళ్లాలన్న బలీయమైన కోరిక ఉంది. ఈమేరకు 2017లో ‘కర్ణాట ప్రజ్ఞావంత జనతా పార్టీ’ని స్థాపించారు....
Cyclone Tauktae: ఒక పక్క కోవిడ్ మహమ్మారి రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో తౌక్టే తుఫాను ముంచుకు రావడంతో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను నిన్న తీవ్ర తుఫానుగా...
Corona Lock Down: కరోనా రెండవ దశ విజృంభిస్తున్న కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వైరస్...