బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
న్యూఢిల్లీ: కర్నాటకలో బిజెపికి అనుకూలంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారి అనర్హత కొనసాగుతుంది కానీ, వారు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం...