బెంగళూరు: మరో రోజు గడువు సంపాదించుకున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు శాసనసభ విశ్వాసం పొందాల్సిఉంది. కర్నాటక రాజకీయ డ్రామా అసెంబ్లీలో సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది....
బెంగళూరు: కర్నాటక శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి కుమారస్వామికి స్పీకర్ రమేష్ కుమర్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటికీ బలపరీక్షకు నిలబడకపోతే తానే రాజీనామా చేసి వెళతానని ఆయన హెచ్చరించారు. సాయంత్రం...
న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతున్న కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బలపరీక్ష జరిగే శాసనసభ సమావేశానికి తిరుగుబాటు శాసనసభ్యులు తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు రూలింగ్పై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు....
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఆ మేరకు కర్నాటక గవర్నర్ విజూభాయ్ వాలా గురువారం రాత్రి ముఖ్యమంత్రిని ఆదేశించారు. అంతకు ముందు విశ్వాసపరీక్ష...
బెంగళూరు కాంగ్రెస్, జెడిఎస్ జారీ చేసిన విప్ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదించిన విశ్వాసతీర్మానంపై...
న్యూఢిల్లీ: కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నేటి సాయంత్రం ఆరు గంటలలోపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ రమేష్ కుమార్ ఎదుట హజరుకావాలని ఆదేశించింది....