ఏపికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గుడ్ న్యూస్ .. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీకి మోక్షం
రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏమిదేళ్లు దాటింది. విభజన హామీ ప్రధానమైన డిమాండ్ ప్రత్యేక హోదా ఊసే మరిచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 25 కి 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్రం...