అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలింపు నేపథ్యంలో వివిధ వ్యాపార వర్గాలకు ఊరట కల్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో పలు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం గురువారం అదనపు...
నల్గొండ: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరు నెల రోజులుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్ లు సైతం నిలిచిపోవడంతో ఎప్పుడు...