అందుబాటులోకి వచ్చిన కర్తార్పూర్ కారిడార్!
పంజాబ్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం...