సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా – “సురా” అనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు “సురా”. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే వాడు-...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 144 కింద ప్రభుత్వం అక్రమంగా కాలరాయలేదని...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి...
న్యూఢిల్లీ: కశ్మీర్లో శనివారం ఆంక్షలు కొంత సడలించారు. కశ్మీర్ లోయ కొన్ని భాగాల్లో దాదాపు 50 వేల ల్యాండ్లైన్ ఫోన్లు పునరుద్ధరించారు. కొన్ని ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూసేందుకు విధించిన నిషేధాజ్ఞలు కూడా తాత్కాలికంగా...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేకప్రతిపత్తి వర్తింపును రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జమ్ము కశ్మీర్ విభజనను కూడా ఆ...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...