ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి...
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలుసుకున్నారు....
అపరిచితుల నుండి ఆ వార్త మొదటిసారిగా తెలిసింది. వ్యాపారం పని మీద లదాఖ్ వెళ్ళిన హఫీజుల్లా రేషికి వాళ్ళ నాన్న గులాం నబి రేషి చనిపోయారు అని ఆగస్ట్ 31 నాడు ఉదయం ఎనిమిదిన్నర...
కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, యాపిల్ పళ్ళ కోత సీజన్కి ముందు కశ్మీర్ లోని యాపిల్ తోటల యజమానులు రాలిపోయిన యాపిల్ పళ్ళని ఎండబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు....
బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిండా గేట్స్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీని ఆవార్డుతో గౌరవించాలన్న బిల్ – మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. కనీసం ముగ్గురు నోబెల్...
జమ్మూ కశ్మీర్ బయట నివసిస్తున్న నా సోదరుడి నుండి చివరిసారిగా ఆగస్ట్ 4 సాయంత్రం నాడు నాకు వాట్స్ఆప్ లో సందేశం వచ్చింది. తన గొంతులో ఆందోళన ధ్వనించింది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే...
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
న్యూఢిల్లీ: కశ్మీర్లో శనివారం ఆంక్షలు కొంత సడలించారు. కశ్మీర్ లోయ కొన్ని భాగాల్లో దాదాపు 50 వేల ల్యాండ్లైన్ ఫోన్లు పునరుద్ధరించారు. కొన్ని ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూసేందుకు విధించిన నిషేధాజ్ఞలు కూడా తాత్కాలికంగా...
న్యూఢిల్లీ: కశ్మీర్లో రానున్న కొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తవేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టినపుడు అటార్నీ జనరల్ కెకె...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో పరిస్థితి చాలా సున్నింతంగా ఉందంటూ, తక్షణం జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలో విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై తదుపరి...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేకప్రతిపత్తి వర్తింపును రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జమ్ము కశ్మీర్ విభజనను కూడా ఆ...
శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి...
న్యూఢిల్లీ: అయిదు రోజుల పాటు జమ్ము కశ్మీర్ను మిగతా ప్రపంచానికి దూరంగా ఉంచిన ప్రభుత్వం వచ్చే సోమవారం బక్రీద్ పండగను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మొబైల్ సేవలు, ఇంటర్నెట్ పాక్షికంగా పునరుద్ధరించింది. కశ్మీర్కు ప్రత్యేక...
న్యూఢిల్లీ పాకిస్థాన్లోని లాహోర్ – పంజాబ్లోని అట్టారీ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను గురువారం వాఘా సరిహద్దు వద్ద నిలిపివేశారు. లాహోర్ నుంచి రైలు నడుపుకుంటా వచ్చిన పాకిస్థాన్ సిబ్బంది వాఘా సరిహద్దు వద్ద...
ఇస్లామాబాద్: దౌత్య, వాణిజ్య సంబంధాల కుదింపు నిర్ణయాన్ని పునపరిశీలించాల్సిందిగా ఇండియా పాకిస్థాన్ను కోరింది. ఇస్లామాబాద్లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాల స్థాయు కుదింపు ప్రకటించింది. ఇండియా దీనిపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భాతరదేశం అగ్రభాగాన ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం చాల పెద్ద నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉన్నదే అయినా ఆర్టికల్ 370 రద్దు...
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో ఆదేశాలు జారీ చేయించిన కేంద్రప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సంకల్పించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిప్తతిని కల్పిస్తున్న భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370 ని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. దేశమంతటా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ “తాత్కాలిక ఏర్పాటు”ను తక్షణం రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...
శ్రీనగర్: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులను ఆదివారం పొద్దుపోయిన తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు. మహబూబా ముఫ్తీ, ఒమర్...