శ్రీనగర్ : పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు బుధవారం రాత్రి భగ్నం చేశాయి. 2019 లో 40 మంది సీ ఆర్ పి ఎఫ్ జవాన్ లను...
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలుసుకున్నారు....
కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, యాపిల్ పళ్ళ కోత సీజన్కి ముందు కశ్మీర్ లోని యాపిల్ తోటల యజమానులు రాలిపోయిన యాపిల్ పళ్ళని ఎండబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు....
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గురుగ్రామ్లో భూమి కంపించింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం...
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్షాలపై సూపర్ స్టార్, రజని మక్కల్ మంద్రమ్ పార్టీ అధినేత రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన...
అమరావతి: కశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు స్వాగతించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో బిల్లుకు మద్దతు కూడా తెలియజేశారు. అయితే...
న్యూఢిల్లీ: కశ్మీర్ను ఆక్రమించుకున్న దేశంగా భారత్ మిగిలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆమె ఖండిస్తూ ట్వీట్ చేశారు....
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని హంద్వారా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వరకూ ఈ ఎన్కౌంటర్లలో నలుగురు భధ్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు...