కెసిపి సంస్థల అధినేత విఎల్ దత్ ఇకలేరు
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ (82) చెన్నై ఎగ్మోర్లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మణదత్కు భార్య ఇందిరా దత్, కుమార్తె కవిత ఉన్నారు. మద్రాసు తెలుగు సమాఖ్య...