కేసీఆర్కు నవీన్ పట్నాయక్ షాక్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యారు. విశాఖలో స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని శారదాపీఠంలో రాజశ్యామల దేవీపూజలు పూర్తయ్యాక కేసీఆర్ ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు....