కేసిఆర్ సర్కార్ పీస్ ర్యాలీకి అనుమతించలేదని కేఏ పాల్ కీలక నిర్ణయం.. ఆమరణ దీక్ష
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2న నిర్వహించతలపెట్టిన పీస్ ర్యాలీకి కేసిఆర్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఆయన అమరణ దీక్షకు...