‘పని తీరు చూసి ఓటు వేయండి.. పొరుగు రాష్ట్రాల నేతల మాటలు నమ్మి మోసపోవద్దు’
ప్రభుత్వం పనితీరు, నాయకుడు పనితీరు చూసి ప్రజలు ఓటు వేస్తే మంచి నాయకులు రాజకీయాల్లో ఉంటారని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన టిఆర్ఎస్...