శబరిమల, జనవరి 2: శబరిమలలో అయప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్న నేపధ్యంలో బుధవారం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసిన అనంతరం తంత్రి...
తిరువనంతపురం, జనవరి 2: శబరిమల అయ్యప్పను 50 ఏళ్ళలోపు మహిళలు ఇద్దరు దర్శనం చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం 50 ఏళ్ళ లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే ప్రధమం. కేరళ...