కరోనా భయం…! ఒక్కరోజులోనే మూడు కేసులు…!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన...