NewsOrbit

Tag : kerala government

టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

కేరళ ప్రభుత్వం మరో ముందగుడు..! పర్యావరణ రక్షణకు సీఎం కీలక నిర్ణయం..!!

bharani jella
  పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు వివిధ స్కీమ్స్, ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణాలతో మద్దతు తెలుపుతున్నాయి ..ఈ ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
టాప్ స్టోరీస్

కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Mahesh
పంజాబ్: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్ప‌ద సీఏఏను ర‌ద్దు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
టాప్ స్టోరీస్

సీఏఏపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేరళ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
టాప్ స్టోరీస్

శబరిమల వెళతావా.. ఇదిగో మిరియాల కారం!

Mahesh
కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉద‌యం ఈ...
టాప్ స్టోరీస్

‘శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం చేయండి’

Mahesh
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది. బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం...
టాప్ స్టోరీస్

శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించరట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన వేళ… అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే మహిళలకు రక్షణ...
టాప్ స్టోరీస్

కేరళలో తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్‌‌!

Mahesh
తిరువనంతపురం: పైలట్ కావాలని కలగన్న ఓ ట్రాన్స్‌జెండర్‌‌కు కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. అతడి శిక్షణకు కావాల్సిన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. 20 ఏళ్ల ఆడమ్ హారీ.. పైలట్ కావాలనే తన లక్ష్యాన్ని కుటుంబ...