బందరులో దారణం.. ! వైసీపీ నేత కుమారుడు సజీవ దహనం..!!
(మచిలీపట్నం నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి) కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషాను సజీవ దహనం...