ఖైరతాబాద్ గణనాధుడి వద్ద ఉద్రిక్తత .. ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలంటూ వీహెచ్ పీ ఆందోళన
వినాయక చతుర్ధి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరాడు. ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఖైరతాబాద్ గణనాధుడికి తొలి పూజ నిర్వహించారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ ప్రార్ధించారు. గవర్నర్...