కొలీజియం నిర్ణయాలపై రాష్ట్రపతికి లేఖ
ఢిల్లీ, జనవరి 16: న్యాయమూర్తుల పదోన్నతులపై కొలిజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంభీర్ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు లేఖ రాశారు. జనవరి పదవ తేదీన సుప్రీం కోర్టు...