అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో...
అమరావతి: ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డిపై ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. శనివారం...