అమరావతి: దివంగత టిడిపి నేత. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు కేసులు...
అమరావతి: మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఫై వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం ఎల్ సి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా వైసిపి...
అమరావతి: రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో పాటే మంచి ఎత్తుకు ఎదిగిన కోడెల శివప్రసాదరావు వైద్యుడుగా కూడా మంచి పేరు ఉంది. పల్నాటి ప్రాంతంలో మంచి హస్తవాసి ఉన్న డాక్టర్గా ఆయనకు గుర్తింపు ఉంది. తెలుగుదేశం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజకీయాల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయి, హోం, భారీ నీటి పారుదల, పంచాయతీరాజ్, హెల్త్ వంటి కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించి...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత కోడెల శివప్రసాద్పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్లడ్ మేనేజ్మెంట్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఒక్క...
అమరావతి: మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెలపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏపి అసెంబ్లీ ఫర్నీచర్ అపహరణ...
అమరావతి: టిడిపి నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగంగా విమర్శించారు. ‘పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ...
అమరావతి: నిన్నటి వరకూ వినబడిన ఊహాగానాలు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమాగా ప్రకటిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు టిడిపి రాజ్యసభ సభ్యులు లొంగిపోయారని గట్టిగా వినబడుతోంది....
హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా...
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
గుంటూరు, ఏప్రిల్ 11: సత్తెనపల్లి నియోజకవర్గం యనమెట్ల గ్రామంలో వైసిపి నేతలు బీభత్సం సృష్టించారు. అసెంబ్లీ స్పీకర్, టిడిపి అభ్యర్థి కోడెల శివప్రసాద్ యనమెట్లలో పోలింగ్ సరళి పరిశీలనకు వెళ్లగా వైసిపి కార్యకర్తలు మూకుమ్మడి...
అమరావతి, జనవరి 30: ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకూ ఎపి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమాల సలహా సంఘం (బిఎసి) నిర్ణయించింది. బిఎసి నిర్ణయాలను సమాచార...