ఏపి డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక
ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ గా కొద్ది సేపటి క్రితమే వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం...