టీ కాంగ్రెస్ లో ప్రకంపనలు .. అసమ్మతిరాగం అందుకుంటున్న ఒకరి తర్వాత మరొరకు.. ప్రమాదకర జబ్బు సోకిందంటూ దామోదర్ రాజనర్శింహా సంచలన వ్యాఖ్యలు
టీ కాంగ్రెస్ లో మాజీ మంత్రి కొండా సురేఖతో మొదలైన అసమ్మతి రాగం కొనసాగుతూనే ఉంది. ఒక్కరొక్కరుగా పీసీసీ కమిటీల ప్రకటనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ఎక్కువ భాగం అనర్హులకు చోటు...