కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులను దొంగలు తస్కరించినట్లు తెలుస్తొంది. ఈ చోరీ...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి, తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన...