బ్రేకింగ్..వేరువేరు రోడ్డు ప్రమాదాలలో అయిదుగురు మృతి
నూతన సంవత్సరం రెండవ రోజే ఏపిలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...