YSRCP: ప్రత్యర్ధులు రాయి విసిరినంత మాత్రాన మీ బిడ్డ అదరడు బెదరడు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అర్జునుడిపై ఒక బాణం...
Janasena: ఆవనిగడ్డ శాసనసభ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ద ప్రసాద్ పేరను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఇటీవలే బుద్దప్రసాద్ జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గురువారం...
Janasena: టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధిత్వంపై పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో అభ్యర్దుల...
Telugu Doctor: ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి సరదాగా విహారం కోసం వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో జారిపడి మృతి చెందింది. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణాజిల్లా ఉంగుటూరు...
TDP – Janasena: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో అధికార వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పులు చేర్పులతో ఆరు జాబితాలను వైసీపీ విడుదల చేసింది....
YSRCP: ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి రాబోయే ఎన్నికల్లో పోటీపై పరేషాన్ అవుతున్నారు. పెనమలూరు నుండి మళ్లీ పోటీ తానే చేయాలని ఆయన భావిస్తున్నారు. కానీ పార్టీ...
Central Team: మిచౌంగ్ తుఫాను కారణంగా ఇటీవల రాష్ట్రంలో రైతాంగం భారీగా నష్టపోయింది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. దాదాపు పది వేల కోట్ల...
Pawan Kalyan: వైసీపీ నేతలు రాష్ట్ర సంపదనలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నాల్గవ విడత వారాహి యాత్రలో భాగంగా బుధవారం కృష్ణాజిల్లా పెడనలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్...
Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గవ విడత వారాహి యాత్రకు షెడ్యుల్ ఖరారు అయ్యింది. అక్టోబర్ 1వ తేదీ నుండి నాల్గవ విడత వారాహి యాత్ర చేయనున్నారు పవన్...
Ayyannapatrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి ఎయిరిండియా విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అయ్యన్న పాత్రుడిని కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి...
నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. నిన్న ఇవేళ గన్నవరం నియోజకవర్గంలో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుండగా, బాపులపాడు మండలంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. జూనియర్...
గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీలో చేరడానికి పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని బహిరంగంగా పేర్కొన్నారు యార్లగడ్డ వెంకట్రావు....
కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడి టీడీపీ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ రాబోయే ఎన్నికల్లో గన్నవరం...
Pedana (Krishna): ప్రజలు అడగకుండానే వారి ఆకలి గమనించి ఆదుకుంటున్న మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం పెడన, బంటుమిల్లి,...
Machilipatnam (Krishna): అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పూలతో అందంగా అలంకరించిన రథంపై బలరాముడు, సుభద్ర, జగన్నాధుల విగ్రహాలను...
Machilipatnam (Krishna): దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ గా పేరున్న కొర రాందాస్ అలియాస్ బట్టు భాయ్ తో పాటు అతనికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న మరో ముగ్గురు గంజాయి స్మగ్లర్లను కృష్ణాజిల్లా పోలీసులు...
Kruttivennu (Krishna): కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో గ్రామ దేవత దేశమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఈ జాతర మహోత్సవాల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్...
Machilipatnam(Krishna): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యత అని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు...
Avanigadda (Krishna): కృష్ణాజిల్లా ఆవనిగడ్డ మండలం పెదమూడి గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులకు బోనస్ చెక్కులను పంపిణీ చేసింది. కృష్ణామిల్క్ యూనియన్ వారు అందించిన బోనస్ చెక్కులను శనివారం సభ్యులకు పంపిణీ...
కృష్ణాజిల్లా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న గన్నవరంలో జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గన్నవరంలో సెక్షన్ 144 విధించడంతో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. టీడీపీ, వైసీపీ...
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు మాజీ...
YSRCP: ఏపి లో రేపు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ లిస్ట్ సిద్దం చేశారు. నూతన మంత్రుల జాబితాను గవర్నర్ కార్యాలయానికి సీల్డ్ కవర్ లో పంపించారు....
Suicide: అక్రమ మద్యం రవాణా కేసులోని ఓ నిందితుడు ఆత్మహత్య వ్యవహారం ఓ కానిస్టేబుల్, ఎస్ఐ మెడకు చుట్టుకుంది. నిందితుడు ఆత్మహత్య చేసుకుంటే ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ ఎందుకు చేశారో తెలిస్తే షాక్...
Drinking water Contamination: కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో కలుషిత మంచినీటి కారణంగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత రాత్రి నుండి సుమారు 20 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు....
Fake Currency: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ మంది మంచికి, విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే కొందరు వాటి ద్వారా తప్పులు, నేరాలు ఎలా చేయవచ్చు అనేవి తెలుసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు...
AP CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చాలా రోజుల తరువాత నేడు జనం మధ్యకు వచ్చారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి లో దిశ యాప్ ప్రచార అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి...
Tragedy: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఈదరకు సమీపంలోని శోభనాపురం చెరువులో గుర్తించారు. నిన్న ఆడుకునేందుకు బయటకు వెళ్లిన జగదీశ్ (8), చంద్రిక...
Crime News: సహజంగా పెళ్లి రోజు ఎవరైనా భర్యకు చీర గానీ, లేదా బంగారు అభరణాలు గానీ లేక ఇంకా ఏదైనా వస్తువు బహుమతి ఇస్తారు. కానీ ఓ వ్యక్తి తన మొదటి పెళ్లి...
Power Bills: విద్యుత్ శాఖ అధికారుల లీలలు సామాన్య ప్రజానీకానికి ఓ పట్టాన అర్థం కావు. పూరి గుడిశకు వేలాది రూపాయలు బిల్లు చేతిలో పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి వెలుగులోకి...
Murder: కృష్ణాజిల్లా తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి గొడ్డలితో భార్య, కుమారుడిపై దాడి చేయగా భార్య మృతి చెందింది. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత...
Wife Return to Home after Funerals: ఈ ఫోటోలో కనిపిస్తున్నామె పేరు ముత్యాల గిరిజమ్మ, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కొలిమిబజారు ఆమెది. గత నెల ఆమెకు కరోనా సోకింది. కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడ...
Lovers Suicide: కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి సమీపంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి వారు తనువు చాలించి ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. వెంకటాపురం...
Suicide: ఓ నీచుడు చేసిన సిగ్గుమాలిన పనికి ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది. వివాహిత స్నానం చేస్తుండగా ఓ యువకుడు సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియో వైరల్ కావడంతో ఆమె భర్త మనస్థాపంతో...
. మున్సిపల్ కమిషనర్పైనే పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడటం కృష్ణా జిల్లా పెడనలో తీవ్ర కలకలాన్ని కల్గించింది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా పారిశుద్య కార్మికులు ఆయనపై దాడికి...
ఏపీ రాజకీయాలలో కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అని చాలామంది చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత గానీ చాలా వరకు టిడిపి ఎటువంటి ఎన్నికలు వచ్చినా...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపిలో విగ్రహాల విధ్వంస పర్వం కొనసాగుతున్నట్లే కనబడుతోంది. అంతర్వేది, విజయవాడ ఘటనలు మరువక ముందే మరో రెండు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ వరుస...
కృష్ణా జిల్లాలో కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కుల కుంపట్లు అంతకంతకూ రాజుకుంటున్నాయ్. అది కూడా పాలిటిక్స్కు చిరునామాగా మారిన కృష్ణా జిల్లాలో కుల చిచ్చు కల్లోలం రేపుతోంది. కరోనా ట్రీట్మెంట్ కోసం రమేశ్ హాస్పటల్...
అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది....
అమరావతి: కృష్ణాజిల్లా వాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ అనుమతులు మంజూరు చేయడంతో ఈ...