ఉత్తరప్రదేశ్, జనవరి 14: ప్రయాగ్ రాజ్ లో మంగళవారం నుండి ప్రారంభం కానున్న అర్ధ కుంభమేళా జరిగే ప్రదేశంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం గిగంబర్ అకాడ శిబిరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి...
ఉత్తరప్రదేశ్, జనవరి 14: ప్రయాగ్ రాజ్ లో మంగళవారం నుండి ప్రారంభం కానున్న అర్ధ కుంభమేళా మహాక్రతువుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. మకర సంక్రమణం నుండి మార్చి నాలుగున మహాశివ రాత్రి...
బహరాచ్(ఉత్తరప్రదేశ్), జనవరి 1 : ‘దళితులు’, ‘గిరిజనులు’ తమ హక్కుల కోసం, ఉపాధి అవకాశాలకోసం పోరాడుతుంటే ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా, గుళ్ళకోసం కోట్ల రూపాయలను వ్యయం చేయడం ఏమాత్రం సమంజసం కాదని భారతీయ జనతాపార్టీ...
అమరావతి, డిసెంబర్ 31: ప్రయాగలో జనవరి 15 నుండి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్లొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తరుపున ఆ...
ఢీల్లీ, డిసెంబర్ 30: సులభతర వాణిజ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 51వ ఎపిసోడ్లో ఆదివారం మాట్లాడుతూ సమిష్టి కృషితో ఈ ఏడాది అన్ని...
హైదరాబాద్ డిసెంబర్ 29: టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే కె.తారక రామారావుకు గుర్తింపు ఇంకాస్త పెరిగినట్లుంది. మహాకుంభమేలాకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్ మహానా శనివారం హైదరాబాద్లో కెటిఆర్ను...