సీఎం అయినా పీఎం అయినా సొంత గడ్డపై లేదా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై ఎంతో అభిమానం ఉంటుంది. ఇక తన నియోజకవర్గం వాడు సీఎం అవుతున్నాడు అంటే ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి...
‘రాజు లేని సైన్యం చెల్లాచెదురై పోతుంది’.. అని బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంది. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పరిస్థితే ఉదాహరణ. తన మాటే శాసనంగా, ఒంటిచేత్తో...
చంద్రబాబు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఆయనను ముందు నుండి ఆదరిస్తున్న నియోజకవర్గం కుప్పం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ విభజన జరిగిన తర్వాత గాని ఆయన గెలుపు కి ఈ నియోజకవర్గంలో...
మొబైల్ ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలు పోకుండా కాపాడింది. మీరు చదివింది నిజమే ! ఇప్పటివరకూ చాలా చోట్ల మొబైల్ ఫోన్ పేలిపోయి ప్రాణాలు తీసిందనీ, కారులో ఉన్న మొబైల్ ఉన్నట్టుండి బ్లాస్ట్ జరిగిన...
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. బళ్లారి దగ్గర జిల్లాలో జరుగుతున్న గృహప్రవేశం ఫోటో ఒకటి బయటకు వచ్చింది. భార్య, భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ఫోటో చాలా భారీగా...
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
కుప్పం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 29 వేల వోట్ల మెజారిటీ వచ్చింది. 2014 ఎన్నికలలో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి...
చిత్తూరు, ఏప్రిల్ 5: హామీలు అమలు చేయని నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి, ఆ విధంగా రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. జగన్మోహనరెడ్డి శుక్రవారం తన...