సుప్రీం మెట్లెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత
ఢిల్లీ: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను ఆంధ్రప్రదేశ్లో నిలిపివేయడంపై చిత్ర నిర్మాత రాకేశ్రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన...